Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కొడుకు అకీరా, కూతురు ఆద్యలతో మట్టి ప్రమిదలు చేయిస్తున్న రేణూ...

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (15:48 IST)
రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యలు దీపావళి పండుగకు మట్టి ప్రమిదలు చేస్తూ కనబడ్డారు. ఎక్కడా అంటారా... రేణూ దేశాయ్ ఫేస్ బుక్ పేజీలో. పవన్ కళ్యాణ్ పిల్లలు విభిన్నంగా పెరుగుతున్నారనే విషయాన్ని ఫోటో రూపంలో రేణుదేశాయ్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫోటోను చూస్తే అర్థమవుతుంది. 
 
దీపావళి అంటే పిల్లలు బాణాసంచాను కాలుస్తూ కేరింతలు కొడుతుంటారు. కానీ రేణూ దేశాయ్ మాత్రం తన పిల్లలు అకీరా నందర్, ఆద్యలను మట్టి ప్రమిదలు చేయిస్తూ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను రేణూ తన ఫేస్ బుక్ లో పెట్టింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments