Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందుడు అందరి వాడేలే.. టిక్కెట్ కోసం తొక్కిసలాట: ఒకరి మృతి

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (17:27 IST)
రామ్ చరణ్ కొత్త సినిమా 'గోవిందుడు అందరి వాడేలే' బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్లోనూ ఈ సినిమా విడుదల కాగా, టికెట్ కౌంటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు.
 
కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయిన గోవిందుడు అందరి వాడేలే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్ కమలిని ముఖర్జీ తదితరులు నటించారు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments