Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందుడు అందరి వాడేలే.. టిక్కెట్ కోసం తొక్కిసలాట: ఒకరి మృతి

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (16:52 IST)
రామ్ చరణ్ కొత్త సినిమా 'గోవిందుడు అందరి వాడేలే' బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్లోనూ ఈ సినిమా విడుదల కాగా, టికెట్ కౌంటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు.
 
కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయిన గోవిందుడు అందరి వాడేలే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్ కమలిని ముఖర్జీ తదితరులు నటించారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments