Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డిపై షర్మిళ సంచలన వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (15:45 IST)
తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే దిశగా ముందుకు సాగుతున్నారు వై.ఎస్.షర్మిళ. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కూతురిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తెలంగాణా వేదికగా ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. తన పార్టీ జెండాను తెలంగాణాలో ఎగురవేసే దిశగా ముందుకు సాగుతున్నారు.
 
అయితే ఈరోజు జరిగిన కార్యక్రమంలో షర్మిళ కాంగ్రెస్ పార్టీపైనా, రేవంత్ రెడ్డిపైనా తీవ్ర విమర్సలు చేశారు. అస్సలు రేవంత్ రెడ్డి నియమకం చూస్తేనే కాంగ్రెస్ పార్టీ ఏ స్థితిలో ఉందో అర్థమవుతుందన్నారు. రాజన్న రాజ్యం స్థాపించడమే ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా సాగుతున్నామన్నారు.
 
ఖచ్చితంగా తెలంగాణాలో రాజన్న రాజ్యం వచ్చి తీరుతుందన్నారు. ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్యం, నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు అవసరమన్నారు. తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ ఏమాత్రం ప్రజల గురించి పట్టించుకోవడం లేదని విమర్సించారు. కరోనా కష్టసమయంలో టిఆర్ఎస్ చేసింది శూన్యమంటూ షర్మిళ విమర్సలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments