Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడ్రా అడిగేది నన్ను? ఈ నా తెలంగాణాలోనే వుంట: వైఎస్ షర్మిల

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (21:24 IST)
వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తను తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని కొంతమంది అంటున్న వ్యాఖ్యలను ఖండించారు.

 
ఆమె మాట్లాడుతూ... ''నేను ఇక్కడ పెరిగిన.. ఇక్కడ చదువుకున్న.. ఇక్కడ పెండ్లి చేసుకున్న.. నా బతుకు ఇక్కడే.. నా భవిష్యత్తు ఇక్కడే.. అలాంటప్పుడు ఇది నా తెలంగాణ కాకుండా ఎట్లవుతది? ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం నా బాధ్యత కాదా? ఎవడ్రా అడిగేది నన్ను?'' అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments