Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌ షర్మిలకు ఆదిలోనే షాక్‌: చేవెళ్ల ప్రతాప్ రెడ్డి రాజీనామా

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (16:29 IST)
తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌టిపిని స్థాపించిన వైఎస్‌ షర్మిలకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఇటీవలే పార్టీని ప్రకటించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ.. పార్టీలోని కీలక నాయకుడొకరు గుడ్‌బై చెప్పారు. ఆ పార్టీకి చెందిన నేత రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి పంపారు. 
 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వైఎస్‌ఆర్‌టిపి ఇన్‌చార్జ్‌గా ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలో పార్టీ నిర్మాణాలను పటిష్టం చేసుకునేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో పార్టీకి చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. పార్టీ స్థాపించిన కొంత కాలానికే ఆధిపత్య పోరు మొదలైందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments