వైఎస్‌ షర్మిలకు ఆదిలోనే షాక్‌: చేవెళ్ల ప్రతాప్ రెడ్డి రాజీనామా

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (16:29 IST)
తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌టిపిని స్థాపించిన వైఎస్‌ షర్మిలకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఇటీవలే పార్టీని ప్రకటించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ.. పార్టీలోని కీలక నాయకుడొకరు గుడ్‌బై చెప్పారు. ఆ పార్టీకి చెందిన నేత రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి పంపారు. 
 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వైఎస్‌ఆర్‌టిపి ఇన్‌చార్జ్‌గా ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలో పార్టీ నిర్మాణాలను పటిష్టం చేసుకునేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో పార్టీకి చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. పార్టీ స్థాపించిన కొంత కాలానికే ఆధిపత్య పోరు మొదలైందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fariya: కొత్తగా కంటెంట్ వినగానే నటించాలని అనిపించింది : ఫరియా అబ్దుల్లా

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments