Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు - పక్కపక్కనే నవ్వుకుంటూ...

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (14:42 IST)
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్రస్థాయిలో వుంది. ఈ అంశం ఇరు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మాడిపోయేలా వుంది. ఇరు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు కోర్టులకెక్కుతున్నారు. అలాంటి జలవివాదం ఇరు రాష్ట్రాల మధ్య కాక రేపింది.
 
ఈ వివాదం తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆదివారం ఒకే వేదికపై కనిపించారు. ఒకే సోఫాలో పక్కపక్కనే కూర్చొన్నారు. ముచ్చటించుకున్నారు. నవ్వుకున్నారు. ఈ దృశ్యాలు ఇపుడు మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మనవరాలి స్నిగ్ధరెడ్డి వివాహ వేడుక ఆదివారం హైదరాబాద్ నగరంలో జరిగింది. పోచారం మనవరాలిని ఏపీ సీఎం జగన్ ఓస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడికిచ్చి వివాహం చేశారు. 
 
దీంతో శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులోని వీఎన్ఆర్ ఫార్మ్స్‌లో ఈ వివాహ ఘట్టం జరిగింది. ఈ వేడుక సాక్షిగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారు. ఆ తర్వాత వరుడు రోహిత్ రెడ్డి, వధువు స్నిగ్ధ రెడ్డిలను ఆశీర్వదించారు. గ్రూపు ఫోటో దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments