Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు - పక్కపక్కనే నవ్వుకుంటూ...

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (14:42 IST)
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్రస్థాయిలో వుంది. ఈ అంశం ఇరు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మాడిపోయేలా వుంది. ఇరు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు కోర్టులకెక్కుతున్నారు. అలాంటి జలవివాదం ఇరు రాష్ట్రాల మధ్య కాక రేపింది.
 
ఈ వివాదం తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆదివారం ఒకే వేదికపై కనిపించారు. ఒకే సోఫాలో పక్కపక్కనే కూర్చొన్నారు. ముచ్చటించుకున్నారు. నవ్వుకున్నారు. ఈ దృశ్యాలు ఇపుడు మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మనవరాలి స్నిగ్ధరెడ్డి వివాహ వేడుక ఆదివారం హైదరాబాద్ నగరంలో జరిగింది. పోచారం మనవరాలిని ఏపీ సీఎం జగన్ ఓస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడికిచ్చి వివాహం చేశారు. 
 
దీంతో శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులోని వీఎన్ఆర్ ఫార్మ్స్‌లో ఈ వివాహ ఘట్టం జరిగింది. ఈ వేడుక సాక్షిగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారు. ఆ తర్వాత వరుడు రోహిత్ రెడ్డి, వధువు స్నిగ్ధ రెడ్డిలను ఆశీర్వదించారు. గ్రూపు ఫోటో దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments