Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలను పంపాలని బెల్లంపల్లి ఎమ్మల్యే ఒత్తిడి చేశారు.. మహిళ ఆరోపణ

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (17:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే చిన్నయ్య అమ్మాయిలను పంపాలంటూ తనను ఒత్తిడి చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు ఆ మహిళ చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియో, ఆడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓ డెయిరీ నిర్వాహకురాలు చేసిన ఆరోపణలను పరిశీలిస్తే, ఎమ్మెల్యే చిన్నయ్య డెయిరీ ఏర్పాటుకు డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆరోపించారు. పైగా, అమ్మాయిలను పంపాలంటూ ఒత్తిడి తెచ్చారని అన్నారు. తాము సహకరించకపోవడంతో తమపై తప్పుడు కేసులు పెట్టించి, ఆయన అనుచరులతో బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్న ఈ వీడియో, ఆడియోలను ఎమ్మెల్యే చిన్నయ్య ఖండించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments