Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలను పంపాలని బెల్లంపల్లి ఎమ్మల్యే ఒత్తిడి చేశారు.. మహిళ ఆరోపణ

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (17:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే చిన్నయ్య అమ్మాయిలను పంపాలంటూ తనను ఒత్తిడి చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు ఆ మహిళ చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియో, ఆడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓ డెయిరీ నిర్వాహకురాలు చేసిన ఆరోపణలను పరిశీలిస్తే, ఎమ్మెల్యే చిన్నయ్య డెయిరీ ఏర్పాటుకు డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆరోపించారు. పైగా, అమ్మాయిలను పంపాలంటూ ఒత్తిడి తెచ్చారని అన్నారు. తాము సహకరించకపోవడంతో తమపై తప్పుడు కేసులు పెట్టించి, ఆయన అనుచరులతో బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్న ఈ వీడియో, ఆడియోలను ఎమ్మెల్యే చిన్నయ్య ఖండించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments