Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహదారి పక్కనే మహిళ శవం దగ్ధం: అత్యాచారం చేసి తగులబెట్టేశారా?

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (13:40 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సమీపంలో కర్ణి రహదారి పక్కన ఓ మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో సోమవారం ఉదయం స్థానికులు గుర్తించారు.
 
మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి వుండటంతో తొలుత ఆ మృతదేహం పురుషుడిదా స్త్రీదా అనే అనుమానం కలిగింది. ఐతే కాలిన శవానికి కాస్తంత దూరంలో మహిళకు సంబంధించిన కొన్ని వస్తువులు లభించాయి. దీనితో దగ్ధం చేసిన మృతదేహం మహిళదేనని గుర్తించారు.
 
పోలీసులు ఇంకా ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్నారు, వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఐతే దుండగులు ఎవరైనా మహిళపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి దగ్ధం చేశారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments