Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదు: రాత్రి పదిగంటలకు యువతి కిడ్నాప్.. గట్టిగా కేకలు పెట్టినా..?

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (15:31 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ యువతి కిడ్నాప్‌కు గురవ్వడం కలకలం రేపింది. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దేవరకొండ బస్తీ రోడ్ నంబర్ 3లో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బైక్‌లపై వచ్చిన ముగ్గురు దుండగులు యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. దీంతో యువతి తనను రక్షించాలంటూ గట్టిగా కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తమయ్యేలోగానే కిడ్నాపర్లు ఆమెను తీసుకుని పరారయ్యారు.
 
స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇది తెలిసిన వారిప పనేనా? లేక ఏదైనా ముఠా హస్తం ఉందా? అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments