ప్రమాదవశాత్తు మురికి కాల్వలో పడి చనిపోయిన హెడ్ కానిస్టేబుల్... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2023 (11:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీదేవి ప్రమాదవశాత్తు మృతి చెందారు. విధి నిర్వహణ కోసం భద్రాచలం వచ్చిన ఆమె.. విధులు ముగించుకుని అన్నదాన సత్రంలో భోజనం చేసేందుకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు మురికి కాల్వలో పడి ప్రాణాలు కోల్పోయారు. 
 
హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి కొత్తగూడెంలో పని చేస్తున్నారు. ఆమ విధులు ముగించుుకుని ఆ తర్వాత భద్రాచలం ఆలయంలోని సీతారాములను దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న అన్నదాన సత్రంలో భోజం చేసేందుకు వెళ్లారు. అయితే, భద్రాచలంలో కురిసిన భారీ వర్షానికి అన్నదానం సత్రం వద్ద ఉన్న మురికి కాలు ఉప్పొంగింది. 
 
ఆ సమయంలో అటుగా వెళుతున్న శ్రీదేవి ప్రమాదవశాస్తు అందులో పడిపోయారు. మహిళా పోలీస్ నాలాలో పడిపోయారంటూ అక్కడున్నవారు ఇచ్చిన సమాచారంతో స్పందించిన పోలీసులు.. ఆ ప్రాంతమంతా గాలించారు. అయితే, అన్నదాన సత్రానికి సమీపంలోని ఓ కాలువలో ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులు విషాదంలో మునిగిపోయారు. శ్రీదేవి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments