Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుపై ఎక్కించుకుని మహిళపై ఇద్దరి సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (09:24 IST)
బస్సు కోసం వేచి వున్న మహిళను బైకుపై తీసుకెళ్లిన ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జుక్కల్ వెళ్లేందుకు ఖండే బల్లూరులో బస్సుకోసం మహిళ నిరీక్షిస్తోంది. 
 
మహిళకు చెందిన యువకుడు బైకుపై గ్రామానికి వెళ్తున్నాడు. ఈ బైకుపై మరో యువకుడు కూడా వున్నాడు. బైకుపై గ్రామానికి తీసుకెళ్తామని మహిళను నమ్మించాడు. ఆ యువకుడు తన గ్రామానికి చెందిన వాడే కావడంతో నమ్మి బైకు ఎక్కింది. 
 
గ్రామానికి వెళ్లే మార్గంలో నిర్మానుష్య ప్రాంతంలో మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయమై  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments