Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుపై ఎక్కించుకుని మహిళపై ఇద్దరి సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (09:24 IST)
బస్సు కోసం వేచి వున్న మహిళను బైకుపై తీసుకెళ్లిన ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జుక్కల్ వెళ్లేందుకు ఖండే బల్లూరులో బస్సుకోసం మహిళ నిరీక్షిస్తోంది. 
 
మహిళకు చెందిన యువకుడు బైకుపై గ్రామానికి వెళ్తున్నాడు. ఈ బైకుపై మరో యువకుడు కూడా వున్నాడు. బైకుపై గ్రామానికి తీసుకెళ్తామని మహిళను నమ్మించాడు. ఆ యువకుడు తన గ్రామానికి చెందిన వాడే కావడంతో నమ్మి బైకు ఎక్కింది. 
 
గ్రామానికి వెళ్లే మార్గంలో నిర్మానుష్య ప్రాంతంలో మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయమై  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments