Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరుట్లలో అక్క మృతి.. చెల్లి కనిపించట్లేదు..

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (11:24 IST)
కోరుట్లలో అక్క మృతి చెందింది. చెల్లి మిస్ అయ్యింది. తల్లిదండ్రులు ఓ ఫంక్షన్‌ కోసం హైదరాబాద్ వెళ్లారు. తెల్లాసరికి అక్క సోఫాలో శవమై వుంది. చెల్లి కన్పించడం లేదు. ఈ విషాధం ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. ఇంట్లో మందు సీసాలు కన్పించడం, చెల్లి మిస్సవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
చెల్లి వేరే వ్యక్తితో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కను ఆమె చంపిందా అనే అనుమానాలు నెలకొన్నాయి. భీమునిదుబ్బలో ఉంటున్న శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులకు ఓ కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకు సాయి బెంగళూరులో చదువుకుంటుండగా.. పెద్ద కూతురు దీప్తి సాఫ్ట్ ఇంజినీర్గా వర్క్ ఫ్రం హోం చేస్తోంది. 
 
ఇక చెల్లి చందన బీటెక్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటుంది. శ్రీనివాస్‌రెడ్డి దంపతులు చిన్న కూతురుకు ఫోన్‌కు చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. తండ్రి పక్కింటివారికి ఫోన్ చేసి ఇంటికివెళ్లి చూడమనగా.. వారు వెళ్లి తలుపులు తెరిచి చూస్తే దీప్తీ సోఫాలో చనిపోయి ఉంది. 
 
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎలా జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు. చెల్లి చందన కనిపిచపోవడంతో ఆమె ఆచూకీ కోసం బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాగింతపై రాచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అల్లు అర్జున్ ప్రమోషన్స్ మిగతా హీరోల కంటే విభిన్నంగా కనిపిస్తుంటాయి.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరోయిన్ సమంత (Video)

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు ... కొత్త చిత్రాలపై అప్‌డేట్స్ వస్తాయా?

మోక్షజ్ఞ కోసం శోభన.. అమ్మగా కనిపించనున్నారట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

టమోటాలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments