Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో ముడి పడుతుండగానే కుప్పకూలిన పెళ్ళికూతురు...

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహేంద్రనగర్ కాలనీకి చెందిన లక్ష్మి, వెంకటేష్‌కు వివాహం నిశ్చయించారు పెద్దలు. తెల్లవారు జామున వివాహం చివరి దశకు చేరుకుంది. పెళ్ళి కొడుకు వెంకటేష్‌, లక్ష్మి మెడలో రెండు ముళ్ళు వేసి మూడో ముడి వ

Webdunia
శనివారం, 7 జులై 2018 (20:13 IST)
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహేంద్రనగర్ కాలనీకి చెందిన లక్ష్మి, వెంకటేష్‌కు వివాహం నిశ్చయించారు పెద్దలు. తెల్లవారు జామున వివాహం చివరి దశకు చేరుకుంది. పెళ్ళి కొడుకు వెంకటేష్‌, లక్ష్మి మెడలో రెండు ముళ్ళు వేసి మూడో ముడి వేస్తుండగా ఒక్కసారిగా లక్ష్మి కిందపడిపోయింది. అందరూ స్పృహ తప్పి పడిపోయి ఉంటుందని భావించారు.
 
ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్ష నిర్వహించగా వధువు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. వధువు మృతితో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళ్ళ పారాణి ఆరకముందే, మూడుముళ్ళు పూర్తి కాకుండానే వధువు మృతి చెందడంతో వరుడు కూడా కన్నీంటి పర్యంతమయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

తర్వాతి కథనం
Show comments