Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎందుకు.. వదిలేయండి.. ఆడకండి: ఓవైసీ

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (16:21 IST)
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఆడేందుకు టీమ్‌ను పంపకూడదని భారత్ నిర్ణయించుకున్నప్పుడు ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని ఓవైసీ తెలిపారు.  
 
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాక్ మధ్య మ్యాచ్‌కు ఓవైసీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్‌కు భారత క్రికెటర్లు వెళ్లనప్పుడు పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో ఎందుకు ఆడుతున్నారు? పాక్‌తో ఆడకుంటే ఏమవుతుంది? రూ.2వేల కోట్ల నష్టం వస్తుందా?  కానీ, అది మన దేశం కంటే ముఖ్యమా? వదిలివేయండి, ఆడకండి’ అని అసదుద్ధీన్ కామెంట్లు చేశారు. 
 
వచ్చే ఏడాది ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లబోదని బీసీసీఐ సెక్రటరీ జైషా చేసిన ప్రకటనపై ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఆదివారం పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవాలని తాను కోరుకుంటున్నానని అసద్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments