భాగ్యనగరిలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఏంటది?

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (11:05 IST)
భాగ్య నగరిలో మందు బాబులకు చెడు వార్త. గణేష్ నిమజ్జనం శోభాయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగర వ్యాప్తంగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేశారు. ఈ దుకాణాల మూసివేత రెండు రోజుల పాటు కొనసాగుతుంది. అలాగే, శుక్ర, శనివారాల్లో మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. 
 
అలాగే, దరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మద్యం షాపులను మూతపడనున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఈ దుకాణాలను మూసివేయనున్నారు. మద్యంషాపులు, కల్లు దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. 
 
మరోవైపు, గణేష్ నిమజ్జాన్ని పురస్కరించుకుని తెలంగాణాలోని పలు జిల్లాల్లో శుక్రవారం విద్యా సంస్థలకు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ఇవ్వగా, నవంబరు 12వ తేదీన వచ్చే సెలవు దినాన్ని పని దినంగా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments