Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో మరో 15 రోజులు భగభగలే...

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (10:25 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో పదిహేను రోజుల పాటు సూర్యుడు మరింత ప్రతాపం చూపించనున్నారు. ఈ నెల 15వ తేదీవరకు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో ఎండలతోపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. 
 
అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉదయం 11 గంటల తర్వాత సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరమైతే మినహా బయటకు వెళ్లొద్దని ఆయన కోరారు. అలాగే, అనేక ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అందువల్ల వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
 
అలాగే, దేశంలోని పలు ప్రాంతాలతో పాటు హిమాలయ పర్వత ప్రాంతాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలాంటి వాతావరణంలో ఎడారి ప్రాంతాల్లో కార్చిచ్చు ఏర్పడే అవకాశం ఉందని, అందువల్ల అటవీ శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments