Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనాభా నియంత్రణ చట్టాన్ని తెస్తాం: బండి సంజయ్‌

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (07:57 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే పేరు మార్చి కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నాడని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

2023లో రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని బండి సంజయ్‌ అన్నారు. మేం అధికారంలోకి రాగానే యూపీ తరహాలో జనాభా నియంత్రణ చట్టాన్ని తెస్తామని, కేసీఆర్‌కు దమ్ముంటే ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

సంజయ్ ఓ డమ్మీ:జగ్గారెడ్డి
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ డమ్మీ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. "నీకు దమ్ముంటే ప్రధానితో ప్రతి అకౌంట్‌లో 15లక్షలు వేయించు" అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు జగ్గారెడ్డి సవాల్ విసిరారు.

కాంగ్రెస్ బలాన్ని తట్టుకోలేక సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోయి హుజురాబాద్ ఉపఎన్నికలు వాయిదా వేసుకున్నాడని జగ్గారెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక, పీసీసీ కమిటీ సభ్యులందరూ కలిసి రాహుల్‌ను కలవాలని మొదటి రోజే అనుకున్నామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments