Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుచేస్తే మరో ఉద్యమం తప్పదు: విజయశాంతి హెచ్చరిక

Webdunia
మంగళవారం, 23 జూన్ 2015 (16:57 IST)
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చారు. ఉమ్మడి రాజధాని నగరం హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేసే విషయంపై ఆమె స్పందించారు. తెలంగాణలో సెక్షన్ 8 అమలు చేయడం అంటే ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే అవుతుందని అన్నారు. 
 
ఈ విషయంలో ఏ మాత్రం తేడాలు జరిగినా, సెక్షన్ ఎనిమి అమలు చేసినా మరో ఉద్యమం తప్పదని విజయశాంతి హెచ్చరించారు. కాగా రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న విజయశాంతి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు ఆమె దూరంగా ఉంటున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments