Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ఏమీ చేయలేదా? బీఫామ్‌లు అమ్ముకున్న చరిత్ర మరిచిపోయావా : డీఎస్‌పై వీహెచ్ ఫైర్

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2015 (14:49 IST)
తన వల్లే కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని... అయినా, ఆ పార్టీ తనకు ఏమీ చేయలేదంటూ వ్యాఖ్యానించిన ఆ పార్టీ మాజీనేత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్‌పై టీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటూ లేకపోతే డీఎస్ ఎవరికైనా తెలిసేవాడా అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్‌గా పని చేసిన సమయంలో చివరకు బీఫామ్‌లు కూడా అమ్ముకున్న దరిద్రపు చరిత్ర డీఎస్‌ది అంటూ ఘాటైన విమర్శలు చేశారు. 
 
డీఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా దోచుకున్నాడని... దోచుకున్నది దాచుకోవడానికి ఇప్పుడు టీఆర్ఎస్‌లోకి వెళ్లాడంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చానని చెప్పిన డీఎస్... ఇదే మాటను దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఉండగా ఎందుకు చెప్పలేదని నిలదీశారు. డీఎస్‌తో కేసీఆర్ కూడా జాగ్రత్తగా ఉండాలని వీహెచ్ సూచించారు. 

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

Show comments