Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌ల నియామకం : ఏఐసీసీ

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (12:31 IST)
తెలంగాణ రాష్ట్రం సహా ఐదు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్కను ఎంపిక చేశారు. 
 
అలాగే, మహారాష్ట్రకు అశోక్ చవాన్, గుజరాత్‌కు భరత్ సిన్హా సోలంకి, ఢిల్లీకి అజయ్ మాకెన్, జమ్మూ కాశ్మీర్‌కు గులామ్ అహ్మద్ మీర్ పేర్లను ఏఐసీసీ ఎంపిక చేసింది. కాగా, తెలంగాణ పీసీసీ చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్య ఉండగా, ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో ఆయనను తప్పించింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments