Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎంఎస్‌ఓలపై చర్యకు కేంద్రం రంగం సిద్ధం!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (08:58 IST)
తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాలను నిలిపివేసిన ఎంఎస్ఓలపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇదే అంశంపై తనను కలిసిన కొంతమంది పార్లమెంట్ సభ్యులకు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. 
 
ఇదే అంశంపై వచ్చే మంగళవారం రాజ్యసభలో చర్చించేందుకు సభావ్యవహారాల కమిటీ అంగీకరించింది. ఛానల్స్ నిషేధం, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగడం తదితర అంశాలపై రాబోయే మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగుతుందని టీడీపీ ఎంపీ సుజనాచౌదరి ప్రకటించారు. 
 
వచ్చే మంగళవారం ఈ అంశం రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు... చర్చకు జవాబిచ్చే క్రమంలో కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలంగాణ ఎంఎస్ఓలపై తీసుకునే చర్యలను ప్రకటించవచ్చని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments