Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 25న మీ అప్పు చెల్లిస్తామని చెప్పి కట్టలేక కుటుంబం ఆత్మహత్య

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (12:38 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలానికి చెందిన మల్కపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక, ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నామనే బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు.
 
ఈ దంపతులు తమ ఇద్దరు పిల్లలను - ఒక కొడుకు, కుమార్తెను గదిలో ఉరి వేశారు. ఆ తర్వాత ఇరువురు విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతుల కుమార్తె తన అత్తమామల ఇంటి నుండి తల్లిదండ్రులను చూడటానికి వచ్చినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
పత్తి సాగులో తమకు తీవ్ర నష్టాలు ఎదురయ్యాయని, అప్పులు తీర్చలేకపోయామంటూ రాసిన సూసైడ్ నోటీసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల చెప్పిన దాని ప్రకారం, మార్చి 25న అప్పు చెల్లిస్తామని రుణదాతకు వాగ్దానం చేసినట్లు తెలిసింది. అయితే, అదే రోజున కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments