Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో విషాదం : కరోనా వైరస్ సోకి రెండేళ్ళ బాలుడు

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (09:09 IST)
తెలంగాణా రాష్ట్రంలో విషాదం జరిగింది. కరోనా వైరస్ సోకి రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని మద్దూరు మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మద్దూరు మండలంలోని నారాయణపేటకు చెందిన రెండేళ్ళ బాలుడు న్యూమోనియాతో బాధపడుతుంటే నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆ వైద్యుల సూచన మేరకు ఆ బాలుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. 
 
దీంతో కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేస్తూ రాగా, ఆ బాలుడు చికిత్స పొందుతూ కన్నుమూశారు. అతని తండ్రి ద్వారానే బాలుడికి కరోనా వైరస్ సోకివుంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో మృతుని తల్లిదండ్రులకు కూడా ఈ పరీక్షలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments