Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై గ్యాంగ్ రేప్ చేసి తప్పించుకోబోయి చచ్చాడు.. మరొకడు చావుబతుల మధ్య...

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (15:33 IST)
తెలంగాణ సంగారెడ్డిలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఈ ఇద్దరు నిందితులు తప్పించుకోబోయి ప్రమాదానికి గురై ఒకరు చనిపోగా మరొకడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మంగళవారం రోజు బీదర్ నుండి సూర్యాపేటకు వెళ్తున్న ఓ మహిళ వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్లు గమనించారు ఇద్దరు దుండగులు. తాము పోలీసులమంటూ బెదిరించి ఆమెను బస్సు నుంచి దింపారు. ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని ఇద్దరూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.
 
బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బుధవారం నాడు కారులో వెళుతూ పోలీసులకి కన్పించారు. దీనితో పోలీసు వాహనంలో వారిని పట్టుకునేందుకు బయలుదేరారు పోలీసులు. వారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని వేగంగా కారును నడుపుతూ వుండటంతో అది అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ నిందితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి చావుబతుకుల మధ్య కొట్టుకులాడుతున్నాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం