Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగల దుకాణంలోకి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (13:24 IST)
హైదరాబాద్‌లోని నాగోల్‌లోని స్నేహపురి కాలనీలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు నగల దుకాణంలోకి చొరబడి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 
 
ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నగల దుకాణంలోకి ప్రవేశించి బంగారాన్ని తమకు ఇవ్వాలని కార్మికులను బెదిరించినట్లు సమాచారం. అయితే కార్మికులు అందుకు నిరాకరించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. 
 
ఆ తర్వాత నిందితులు కార్మికులపై మూడుసార్లు కాల్పులు జరిపారు. అనంతరం బంగారు ఆభరణాలతో దుండగులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

శ్రీలీల తగ్గలేదు.. చేతిలో మూడు సినిమాలతో రెడీగా వుంది..

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి కాల భైరవ పాడిన బుజ్జి మేక సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments