Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగల దుకాణంలోకి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు

Two
Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (13:24 IST)
హైదరాబాద్‌లోని నాగోల్‌లోని స్నేహపురి కాలనీలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు నగల దుకాణంలోకి చొరబడి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 
 
ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నగల దుకాణంలోకి ప్రవేశించి బంగారాన్ని తమకు ఇవ్వాలని కార్మికులను బెదిరించినట్లు సమాచారం. అయితే కార్మికులు అందుకు నిరాకరించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. 
 
ఆ తర్వాత నిందితులు కార్మికులపై మూడుసార్లు కాల్పులు జరిపారు. అనంతరం బంగారు ఆభరణాలతో దుండగులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments