Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై నా దృష్టంతా పాలేరు అసెంబ్లీపైనే ఉంటుంది : టీ మంత్రి తుమ్మల

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (15:05 IST)
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర రావు విజయం సాధించారు. ఈయన ఆ రాష్ట్ర మంత్రిగా ఉంటూ బరిలోకి దిగి రికార్డు స్థాయి మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. 
 
ఈ ఫలితం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత పాలకులు పాలేరుకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఇకపై నా ఫోకస్ అంతా పాలేరు పైనే ఉంటుందన్నారు. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడే పాలేరులో అభివృద్ధి జరిగిందని ఆ తర్వాత పాలేరును పట్టించుకున్నవారే లేరని మండిపడ్డారు. 
 
ఎన్నికల్లో గెలిపించన పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఖమ్మం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే నా లక్ష్యమని ఆయన తెలిపారు. మౌలిక వసతుల కల్పనతో పాటు మానవ వనరుల అభివృద్ధే నాధ్యేయమని మంత్రి తుమ్మల తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments