Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎప్సీడీఎస్సీలో 1601 పోస్టుల భర్తీకి సన్నాహాలు

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (13:41 IST)
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ (టీఎస్ డీఎస్పీసీఎల్)లో 1601 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ సీఎండీ రఘుమా రెడ్డిని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశించారు. 1553 జూనియర్ లైన్‌మెన్, 48 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. 
 
ప్రస్తుతం రబీ సీజన్‌, రాబోయే ఎండాకాలంలో నిరంతరం విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీసుకుంటున్న చర్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆ శాఖ అధికారులతో ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏటా రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్న విషయం తెల్సిందే. 
 
గత యేడాది రబీ సీజన్‌లో 14160 మెగావాట్లకు చేరింది. ఎన్నడూ లేని రీతిలో గత డిసెంబరులో 30న  సైతం 14017 మెగావాట్ల మేరకు  విద్యుత్ డిమాండ్ నెలకొంది. వచ్చే వేసవిలో ఇది 15500 మెగావాట్ల వరకు డిమాండ్ అవకాశం ఉంది. 
 
మరోవైపు, తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీ ఇస్తామని మంత్రి జగదీశ్ వెల్లడించారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐకాస కన్వీర్ ఎన్.శివాజీ నేతృత్వంలో పలువురు మంగళవారం మంత్రిని కలిసి పీఆర్సీపై విన్నవించారు. వారి విన్నపంపై మంత్రి స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments