Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ ఆర్టీసీ బస్సుల చార్జీలను తగ్గించిన తెలంగాణ ఆర్టీసీ

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (16:20 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నాలుగు మార్గాల్లో గరుడ ధరలను తగ్గించింది. ఆర్టీసీ వర్గాలు అందించిన సమాచారం మేరకు టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ - వరంగల్ రూట్లో రూ.54, హైదరాబాద్ - విజయవాడ రూట్లో రూ.100, హైదరాబాద్ - ఆదిలాబాద్ రూట్లో రూ.111, హైదరాబాద్ - భద్రాచలం రూట్లో రూ.121 మేరకు ప్రయాణ చార్జీలు తగ్గించింది. 
 
మేడారం జాతరకు వెళ్లే ప్రస్తుత సర్వీసులు, ప్రత్యేక సర్వీసులకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొన్నారు. కొత్త ఛార్జీలు 31 మార్చి 2022 వరకు వర్తిస్తాయని వర్గాలు తెలిపాయి. టీఎస్ ఆర్టీసీ మేడారం వరకు దాదాపు 4 వేల బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments