Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ ఆర్టీసీ బస్సుల చార్జీలను తగ్గించిన తెలంగాణ ఆర్టీసీ

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (16:20 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నాలుగు మార్గాల్లో గరుడ ధరలను తగ్గించింది. ఆర్టీసీ వర్గాలు అందించిన సమాచారం మేరకు టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ - వరంగల్ రూట్లో రూ.54, హైదరాబాద్ - విజయవాడ రూట్లో రూ.100, హైదరాబాద్ - ఆదిలాబాద్ రూట్లో రూ.111, హైదరాబాద్ - భద్రాచలం రూట్లో రూ.121 మేరకు ప్రయాణ చార్జీలు తగ్గించింది. 
 
మేడారం జాతరకు వెళ్లే ప్రస్తుత సర్వీసులు, ప్రత్యేక సర్వీసులకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొన్నారు. కొత్త ఛార్జీలు 31 మార్చి 2022 వరకు వర్తిస్తాయని వర్గాలు తెలిపాయి. టీఎస్ ఆర్టీసీ మేడారం వరకు దాదాపు 4 వేల బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments