తెలంగాణ సర్కారు నుంచి మరో నోటిఫికేషన్.. 24 పోస్టుల భర్తీ

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (16:25 IST)
తెలంగాణ సర్కారు నుంచి తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల అయ్యింది. రాష్ట్రంలో ఫుడ్సఫ్టీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 పోస్టులను జనరల్ రిక్రూట్ మెంట్ కింద భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ. 
 
ఈ నెల 29 నుంచి ఆన్ లైన్లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు అధికారులు. ఆగస్టు 26 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు అధికారులు. 
 
దీనికి సంబంధించిన వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు. గ్రూప్ -4 జాబితాపై త్వరలోనే ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram Srinivas: శుక్రవారం వచ్చే మొదటి ఫోన్ కాల్‌కి ఓ భయం ఉంటుంది : త్రివిక్రమ్ శ్రీనివాస్

Film Chamber: మోహన్ వడ్లపట్ల ఏకగ్రీవ ఎన్నిక పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ హర్షం

Bandla Ganesh: బీజీ బ్లాక్‌బస్టర్స్ నిర్మాణ సంస్థ ను ప్రకటించిన బండ్ల గణేష్

Allu Aravind: ఆది సక్సెస్ అయితే సంతోషపడే వ్యక్తుల్లో నేను ముందుంటాను : అల్లు అరవింద్

మలయాళ నటుడు మోహన్ లాల్‌కు మాతృవియోగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025లో కీలక విషయాలు

పనిలో ఉన్నప్పుడు మైగ్రేన్: మనస్సును ప్రశాంతంగా, రోజును సజావుగా తీసుకెళ్లే మార్గాలు

శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు

రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?

గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments