Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సర్కారు నుంచి మరో నోటిఫికేషన్.. 24 పోస్టుల భర్తీ

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (16:25 IST)
తెలంగాణ సర్కారు నుంచి తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల అయ్యింది. రాష్ట్రంలో ఫుడ్సఫ్టీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 పోస్టులను జనరల్ రిక్రూట్ మెంట్ కింద భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ. 
 
ఈ నెల 29 నుంచి ఆన్ లైన్లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు అధికారులు. ఆగస్టు 26 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు అధికారులు. 
 
దీనికి సంబంధించిన వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు. గ్రూప్ -4 జాబితాపై త్వరలోనే ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments