Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు : 13 మంది శాశ్వతంగా డీబార్

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (09:32 IST)
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెల్సిందే. ఈ ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్న 13 మందిని శాశ్వతంగా డీబార్ చేశారు. భవిష్యత్‌లో వీరు ఎలాంటి పరీక్షలకు హాజరుకాకుండా ఉండేందుకు, ఉద్యోగాలు పొందకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు శాశ్వతంగా డీబార్ చేసిన వారి పేర్లతో కూడిన జాబితాను టీఎస్ పీఎస్సీ కార్యదర్శి విడుదల చేశారు. ఈ 13 మందితో కలిసి ఇప్పటివరకు డీబార్ అయిన వారి సంఖ్య 50కి చేరింది. 
 
భవిష్యత్‌తో టీఎస్ పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలకు వీరు హాజరుకాకుండా, ఉద్యోగాలు పొందకుండా చర్యలు తీసుకుంది. ఈ జాబితాను టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ విడుదల చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రమేయం ఉన్న 37 మందిని మంగళవారం శాశ్వతంగా డీబార్ చేయగా, తాజాగా మరో 13 మందిని డీబార్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments