Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు : 13 మంది శాశ్వతంగా డీబార్

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (09:32 IST)
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెల్సిందే. ఈ ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్న 13 మందిని శాశ్వతంగా డీబార్ చేశారు. భవిష్యత్‌లో వీరు ఎలాంటి పరీక్షలకు హాజరుకాకుండా ఉండేందుకు, ఉద్యోగాలు పొందకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు శాశ్వతంగా డీబార్ చేసిన వారి పేర్లతో కూడిన జాబితాను టీఎస్ పీఎస్సీ కార్యదర్శి విడుదల చేశారు. ఈ 13 మందితో కలిసి ఇప్పటివరకు డీబార్ అయిన వారి సంఖ్య 50కి చేరింది. 
 
భవిష్యత్‌తో టీఎస్ పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలకు వీరు హాజరుకాకుండా, ఉద్యోగాలు పొందకుండా చర్యలు తీసుకుంది. ఈ జాబితాను టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ విడుదల చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రమేయం ఉన్న 37 మందిని మంగళవారం శాశ్వతంగా డీబార్ చేయగా, తాజాగా మరో 13 మందిని డీబార్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

Divvela Madhuri: బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనున్న దివ్వెల మాధురి

Suri: సూరి న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మామ‌న్‌ స్ట్రీమింగ్‌

మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల క‌థాంశంతో మోహ‌న్.జి భారీ చిత్రం ద్రౌప‌తి -2 ఫ‌స్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments