Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఎంసెంట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (18:27 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణాలో ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభంకానుంది. ఇందుకోసం శుక్రవారం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. 
 
ఈ షెడ్యూల్ ప్రకారం తొలి దశలో అభ్యర్థులకు కేటాయించిన చేసిన సీట్లు రద్దు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 28గా నిర్ణయించారు. అలాగే, ఆన్‌లైన్‌లో అభ్యర్థుల దరఖాస్తు, ఫీజు చెల్లింపులు 25, 26వ తేదీల్లో జరగనున్నాయి. తుది దశలో స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 27న జరుగుతుంది. 
 
ట్యూషన్ ఫీజు చెల్లింపు, వ్యక్తిగత రిపోర్టింగ్‌ను నవంబరు 2 నుంచి 5వ తేదీలోపు పూర్తి చేయాలి. కేటాయించిన కాలేజీల్లో నవంబరు 2 నుంచి 6వ తేదీలోపు రిపోర్ట్ చేయాలి. చివరి ఫేజ్‌లో కేటాయించిన సీటు క్యాన్సిల్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు నవంబరు 7లోపు ఈ ప్రక్రియ పూర్తిచేసుకోవాలి.
 
స్పెషల్ రౌండ్‌ కౌన్సిలింగ్ అభ్యర్థులు తమ సీటు క్యాన్సిల్ చేసుకోవడానికి నవంబరు 15 వరకూ అవకాశం ఉంది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్ ఇంజినీరింగ్, బీఫార్మసీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్లకు మార్గదర్శకాలను నవంబరు 14న తేదీన వెబ్‌సైట్‌లో ఉంచుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments