Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రోటోకాల్ గురించి సీఎస్‌కు తెలియదా.. ఇగో మనిషిని కాదు : గవర్నర్ తమిళిసై

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (18:36 IST)
తాను ఇగోలకు పోయే మనిషిని కాదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. పైగా, ప్రొటోకాల్ గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియదా అంటూ ఆమె మండిపడ్డారు. 
 
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీలతో సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి సేవ చేయని వ్యక్తిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎలా నామినేట్ చేయాలని ప్రశ్నించారు. అందుకే ఆ ఫైలును తిరస్కరించి, తన మనోగతానాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజెప్పానని తెలిపారు. 
 
అదేసమయంలో ఒక వ్యక్తినికాకుండా ఒక వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. తనకు ఎలాంటి ఇగోలు లేవన్నారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదని, బాధ్యత కలిగిన వ్యక్తినని చెప్పారు. సీఎం లేదా మంత్రులు ఎపుడైనా తనను కలవచ్చన్నారు. తాను సీఎం కేసీఆర్ గురించి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి రాలేదని రాష్ట్రంలోని గిరిజన సమస్యలు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరేందుకు వచ్చినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments