బుధవారం 11 గంటలకు టి సెట్-2021 ఫలితాలు

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:08 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఈసెట్ -2021 ప్రవేశ పరీక్షా ఫలితాలను బుధవారం వెల్లడించనున్నారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టీ పాపిరెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లి జేఎన్‌టీయూ క్యాంపస్‌లో విడుదల చేయనున్నారు. 
 
ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి అధికారి వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in నుంచి విద్యార్థులు ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన మంగళవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈనె 3వ తేదీన TS ECET-2021 ప్రవేశ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

Sai tej: సంబరాల ఎటుగట్టుతో రాక్షసుల రాక వచ్చిందని సాయి దుర్గా తేజ్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments