Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం 11 గంటలకు టి సెట్-2021 ఫలితాలు

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:08 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఈసెట్ -2021 ప్రవేశ పరీక్షా ఫలితాలను బుధవారం వెల్లడించనున్నారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టీ పాపిరెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లి జేఎన్‌టీయూ క్యాంపస్‌లో విడుదల చేయనున్నారు. 
 
ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి అధికారి వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in నుంచి విద్యార్థులు ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన మంగళవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈనె 3వ తేదీన TS ECET-2021 ప్రవేశ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments