Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్‌కు మాతృవియోగం

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (08:23 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి మీనాక్షి సింగ్ (85) సోమవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ గత మూడు వారాలుగా హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
కాగా, ఆమె పార్థివదేహానికి బీహార్ రాష్ట్రంలోని సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, మీనాక్షి సింగ్‌ మృతిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు తమ ప్రగాఢ సంతాన్ని, సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలోని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments