Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ను గుడిసెల నగరంగా మార్చింది చంద్రబాబే: కర్నె

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (12:31 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఫైరయ్యారు. హైదరాబాదును విశ్వ నగరంగా తీర్చిదిద్దిన ఘనత తనదేనని చెప్పుకుంటున్న చంద్రబాబు, అసలు నగరాభివృద్ధికి చేసిందేమీ లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
 
హైదరాబాదును గుడిసెల నగరంగా మార్చింది చంద్రబాబేనని కూడా ఆరోపించారు. వ్యవసాయం దండగన్న బాబు, ఇప్పుడు వ్యవసాయంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు.
 
టీడీపీ నేతలను తాము కొనుగోలు చేస్తున్నామన్న చంద్రబాబు... వైసీపీ నేతలు ఎస్పీవై రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులను ఎందుకు కొన్నారో చెప్పాలని కర్నె డిమాండ్ చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments