Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మలమ్మగారు.. సూటిగా సుత్తిలేకుండా చెప్పండి.. కవిత ట్వీట్

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (12:21 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెరాస ఎమ్మెల్సీ కె.కవిత ఘాటైన ట్వీట్ చేశారు. నిర్మలమ్మగారు... సూటిలేకుండా, సుత్తిలేకుండా సమాధానం చెప్పండి అంటూ ట్వీట్ చేశారు.
 
లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు?.. దేశం కోసమా?.. దేశం అంటే మట్టి మాత్రమే కాదు.. ఎల్ఐసీ ఎమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు?. 
 
కాగా, ఇటీవల లోక్‌సభలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2022-23 వార్షిక బడ్జెట్‌లో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థగా ఉన్న భారతీయ బీమా సంస్థ (ఎల్.ఐ.సి)లో పబ్లిక్ ఇష్యూకు ప్రకటించనున్నట్టు ప్రకటించారు. 
 
దీనిపైనే ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. నిన్నటి వరకు నష్టాల్లో ఉన్న సంస్థలనే వదిలించుకుంటూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇపుడు లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులోభాగంగానే ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూలోకి తీసుకుని రానున్నట్టు తెలుస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments