Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మలమ్మగారు.. సూటిగా సుత్తిలేకుండా చెప్పండి.. కవిత ట్వీట్

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (12:21 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెరాస ఎమ్మెల్సీ కె.కవిత ఘాటైన ట్వీట్ చేశారు. నిర్మలమ్మగారు... సూటిలేకుండా, సుత్తిలేకుండా సమాధానం చెప్పండి అంటూ ట్వీట్ చేశారు.
 
లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు?.. దేశం కోసమా?.. దేశం అంటే మట్టి మాత్రమే కాదు.. ఎల్ఐసీ ఎమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు?. 
 
కాగా, ఇటీవల లోక్‌సభలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2022-23 వార్షిక బడ్జెట్‌లో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థగా ఉన్న భారతీయ బీమా సంస్థ (ఎల్.ఐ.సి)లో పబ్లిక్ ఇష్యూకు ప్రకటించనున్నట్టు ప్రకటించారు. 
 
దీనిపైనే ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. నిన్నటి వరకు నష్టాల్లో ఉన్న సంస్థలనే వదిలించుకుంటూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇపుడు లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులోభాగంగానే ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూలోకి తీసుకుని రానున్నట్టు తెలుస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments