Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ బారినపడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (18:43 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరోమారు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోమవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. స్వల్ప జలుబు లక్షణాలు కనిపించడంతో తాను కరోనా పరీక్షలు చేయించుకోగా, తనకు కరోనా వైరస్ సోకినట్టు తేలిందని పేర్కొన్నారు. 
 
గడిచిన రెండు రోజులుగా తనను కలిసినవారిలో ఎవరికైనా జ్వరం, జలుబు లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఐసోలేషన్‌ లేదా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉంటూ వైద్య చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments