Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ బారినపడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (18:43 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరోమారు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోమవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. స్వల్ప జలుబు లక్షణాలు కనిపించడంతో తాను కరోనా పరీక్షలు చేయించుకోగా, తనకు కరోనా వైరస్ సోకినట్టు తేలిందని పేర్కొన్నారు. 
 
గడిచిన రెండు రోజులుగా తనను కలిసినవారిలో ఎవరికైనా జ్వరం, జలుబు లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఐసోలేషన్‌ లేదా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉంటూ వైద్య చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments