కరోనా వైరస్ బారినపడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (18:43 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరోమారు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోమవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. స్వల్ప జలుబు లక్షణాలు కనిపించడంతో తాను కరోనా పరీక్షలు చేయించుకోగా, తనకు కరోనా వైరస్ సోకినట్టు తేలిందని పేర్కొన్నారు. 
 
గడిచిన రెండు రోజులుగా తనను కలిసినవారిలో ఎవరికైనా జ్వరం, జలుబు లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఐసోలేషన్‌ లేదా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉంటూ వైద్య చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments