Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదంతా మిమిక్రీ... పెట్టినవాళ్లను వదలను... రాజయ్య ఫైర్

రానున్న ఎన్నికల్లో నన్ను ఎదుర్కొనలేక మిమిక్రీ ఆర్టిస్టులతో నా గొంతును అనుకరించి ఓ ఆడియో టేపును వదిలారని తెరాస ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. ఆ టేపులు పెట్టిన అడ్మిన్ ఎవరో తేల్చేందుకు పోలీసు కేసు పెట్టినట్లు వెల్లడించారు. తన పరువు ప్రతిష్టలను బజారుకీడ్

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (10:28 IST)
రానున్న ఎన్నికల్లో నన్ను ఎదుర్కొనలేక మిమిక్రీ ఆర్టిస్టులతో నా గొంతును అనుకరించి ఓ ఆడియో టేపును వదిలారని తెరాస ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. ఆ టేపులు పెట్టిన అడ్మిన్ ఎవరో తేల్చేందుకు పోలీసు కేసు పెట్టినట్లు వెల్లడించారు. తన పరువు ప్రతిష్టలను బజారుకీడ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
కాగా తెరాస తరుపున వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి బరిలోకి దిగనున్న రాజయ్య మరో తెరాస మహిళా నాయకురాలితో అసభ్యంగా మాట్లాడారంటూ పలు చానళ్లలో నిన్నటి నుంచి ఓ ఆడియో హల్చల్ చేస్తోంది. వారిమధ్య జరిగిన సంభాషణను కూడా బయటకు వచ్చాయి. వెలికి వచ్చిన ఆడియోలో కొన్నిచోట్ల బీప్ సౌండ్ కూడా వున్నది. మరి ఈ ఆడియో నిజంగా రాజయ్యదేనా లేదంటే ఆయన చెప్పినట్లు మిమిక్రీ ఆర్టిస్టులతో చేయించినదో తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments