Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదంతా మిమిక్రీ... పెట్టినవాళ్లను వదలను... రాజయ్య ఫైర్

రానున్న ఎన్నికల్లో నన్ను ఎదుర్కొనలేక మిమిక్రీ ఆర్టిస్టులతో నా గొంతును అనుకరించి ఓ ఆడియో టేపును వదిలారని తెరాస ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. ఆ టేపులు పెట్టిన అడ్మిన్ ఎవరో తేల్చేందుకు పోలీసు కేసు పెట్టినట్లు వెల్లడించారు. తన పరువు ప్రతిష్టలను బజారుకీడ్

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (10:28 IST)
రానున్న ఎన్నికల్లో నన్ను ఎదుర్కొనలేక మిమిక్రీ ఆర్టిస్టులతో నా గొంతును అనుకరించి ఓ ఆడియో టేపును వదిలారని తెరాస ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. ఆ టేపులు పెట్టిన అడ్మిన్ ఎవరో తేల్చేందుకు పోలీసు కేసు పెట్టినట్లు వెల్లడించారు. తన పరువు ప్రతిష్టలను బజారుకీడ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
కాగా తెరాస తరుపున వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి బరిలోకి దిగనున్న రాజయ్య మరో తెరాస మహిళా నాయకురాలితో అసభ్యంగా మాట్లాడారంటూ పలు చానళ్లలో నిన్నటి నుంచి ఓ ఆడియో హల్చల్ చేస్తోంది. వారిమధ్య జరిగిన సంభాషణను కూడా బయటకు వచ్చాయి. వెలికి వచ్చిన ఆడియోలో కొన్నిచోట్ల బీప్ సౌండ్ కూడా వున్నది. మరి ఈ ఆడియో నిజంగా రాజయ్యదేనా లేదంటే ఆయన చెప్పినట్లు మిమిక్రీ ఆర్టిస్టులతో చేయించినదో తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments