Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదంతా మిమిక్రీ... పెట్టినవాళ్లను వదలను... రాజయ్య ఫైర్

రానున్న ఎన్నికల్లో నన్ను ఎదుర్కొనలేక మిమిక్రీ ఆర్టిస్టులతో నా గొంతును అనుకరించి ఓ ఆడియో టేపును వదిలారని తెరాస ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. ఆ టేపులు పెట్టిన అడ్మిన్ ఎవరో తేల్చేందుకు పోలీసు కేసు పెట్టినట్లు వెల్లడించారు. తన పరువు ప్రతిష్టలను బజారుకీడ్

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (10:28 IST)
రానున్న ఎన్నికల్లో నన్ను ఎదుర్కొనలేక మిమిక్రీ ఆర్టిస్టులతో నా గొంతును అనుకరించి ఓ ఆడియో టేపును వదిలారని తెరాస ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. ఆ టేపులు పెట్టిన అడ్మిన్ ఎవరో తేల్చేందుకు పోలీసు కేసు పెట్టినట్లు వెల్లడించారు. తన పరువు ప్రతిష్టలను బజారుకీడ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
కాగా తెరాస తరుపున వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి బరిలోకి దిగనున్న రాజయ్య మరో తెరాస మహిళా నాయకురాలితో అసభ్యంగా మాట్లాడారంటూ పలు చానళ్లలో నిన్నటి నుంచి ఓ ఆడియో హల్చల్ చేస్తోంది. వారిమధ్య జరిగిన సంభాషణను కూడా బయటకు వచ్చాయి. వెలికి వచ్చిన ఆడియోలో కొన్నిచోట్ల బీప్ సౌండ్ కూడా వున్నది. మరి ఈ ఆడియో నిజంగా రాజయ్యదేనా లేదంటే ఆయన చెప్పినట్లు మిమిక్రీ ఆర్టిస్టులతో చేయించినదో తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments