Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (20:48 IST)
తెలంగాణలో కరోనావైరస్ మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. క్రమంగా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనబడుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోహీరోయిన్లుతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా సోకుతోంది. తెరాసకి చెందిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్థారణ అయ్యింది.

 
ఈ విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్వయంగా చెపుతూ.. తనను కలిసిన వాళ్లు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. పలు కార్యక్రమాల్లో భాగంగా పలువురు తెరాస నాయకులు ఎమ్మెల్యేను కలిశారు. వారంతా కూడా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేసారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments