Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి గుండు గీయించుకుంటారా? : తెరాస నేతలు

Webdunia
ఆదివారం, 21 సెప్టెంబరు 2014 (15:33 IST)
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే రేవంత్ గుండు గీయించుకుంటారా? అని వారు సవాల్ విసిరారు. 
 
మెట్రో విషయంలో రేవంత్ చెబుతున్న విషయాలు నిజమని తేలితే తాము దేనికైనా సిద్ధమని వారు ప్రకటించారు. చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి కీలుబొమ్మ అని దుయ్యబట్టారు. చంద్రబాబు... రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకుని మెట్రో ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని వారు ఆరోపించారు. రేవంత్ మీడియా ఎదుటకు వస్తే చర్చకు సిద్ధమని టీఆర్ఎస్ నేతలు అన్నారు. 
 
కాగా, మెట్రో రైల్ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. వీటికి కౌంటర్ ఇచ్చేలా తెరాస నేతలు రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments