Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారు: టీఆర్ఎస్

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (10:48 IST)
తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్‌ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన తాను బాధ్యత గల ప్రజాప్రతినిధి అన్న విషయాన్ని మరిచిపోయి, తమ పార్టీ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. 
 
ఈ మేరకు వారు పెద్దపల్లి స్టేషనులో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘించారని, ఆయనతో పాటు ఇతర నేతలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 
 
ఇకపోతే.. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నేతలకు తాను మైక్ పట్టుకుంటే వణుకు అని కామెంట్ చేసిన రేవంత్ రెడ్డి... నమస్తే తెలంగాణపై కూడా విరుచుకుపడ్డారు. కేసీఆర్ మానసపుత్రిక అయిన నమస్తే తెలంగాణ ఓ చెల్లని కాగితం అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments