Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు పంక్చర్, దుబ్బాకలో భాజపాదే విజయం, 1470 ఓట్ల ఆధిక్యంతో రఘునందన్ విజయం

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (15:59 IST)
తీవ్ర ఉత్కంఠతను రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో ఎట్టకేలకు భాజపా అభ్యర్థి రఘునందన్ రావు 1470 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చివరివరకూ తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరి రౌండ్లలో భాజపా అభ్యర్థి పుంజుకుని విజయం సాధించారు. దీనితో తెరాసకి వచ్చే ఎన్నికలకు భాజపా సవాల్ విసిరినట్లయ్యింది.
 
ఒక రకంగా తెరాస విజయాన్ని కాంగ్రెస్ పార్టీ గల్లంతు చేసింది. 22వ రౌండులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏకంగా 971 ఓట్లు ఆధిక్యం రావడంతో తెరాస ఓట్లకు గండిపడినట్లయింది. ఇక చివరి 23వ రౌండులో భాజపా అభ్యర్థి 412 ఓట్లు ఆధిక్యం రావడంతో ఆయన 1470 ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థిపై విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments