గురుకుల అభ్యర్థులకు అలర్ట్.. తుది షెడ్యూల్-ఆగస్టు 1 నుంచి ఆగస్టు 23..?

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (11:24 IST)
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఈఐఆర్బీ) ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదలయ్యాయి. మొత్తం 9,120 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
 
తెలంగాణలోని గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీల భర్తీకి ఆగస్టులో పరీక్షలు జరగనున్నాయి. అయితే తాజాగా షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసింది. తుది షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 23 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లు జరుగుతాయి. 
 
ఉదయం 8.30 గంటల నుంచి ఉదయం 10.30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు రెండో షిఫ్ట్, సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూడో షిఫ్ట్ ఎగ్జామ్ ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

తర్వాతి కథనం
Show comments