Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుకుల అభ్యర్థులకు అలర్ట్.. తుది షెడ్యూల్-ఆగస్టు 1 నుంచి ఆగస్టు 23..?

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (11:24 IST)
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఈఐఆర్బీ) ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదలయ్యాయి. మొత్తం 9,120 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
 
తెలంగాణలోని గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీల భర్తీకి ఆగస్టులో పరీక్షలు జరగనున్నాయి. అయితే తాజాగా షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసింది. తుది షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 23 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లు జరుగుతాయి. 
 
ఉదయం 8.30 గంటల నుంచి ఉదయం 10.30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు రెండో షిఫ్ట్, సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూడో షిఫ్ట్ ఎగ్జామ్ ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments