Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మెట్రో రైల్లో మహిళా టిసీపై దాడి

Webdunia
బుధవారం, 23 జులై 2014 (22:16 IST)
సికింద్రబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ లో టిటిఈ పై దాడికి పాల్పడ్డారు ప్రయాణికులు. సికింద్రబాద్ లింగంపల్లి MMTS రైళ్లో విధులు నిర్వర్తిస్తున్న కౌసల్య అనే టిటిఈ ప్రయాణికుల నుంచి టిక్కెట్లు అడుగుతున్న సమయంలో ఓ మహిళ తన వద్ద టిక్కెట్ లేదంటు సమాధానం చేప్పింది. 
 
దీంతో ఆమె వద్ద నుంచి మొబైల్ తీసుకోనే ప్రయత్నం చేయగా ఇరువురు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. దీంతో గొడవ పెరిగిపోవటంతో సంజీవయ్య పార్కు నుంచి బేగంపేట రైల్వే స్టేషన్ రాగానే MMTS టిటివి వారిని రైళ్ళో నుంచి దింపి పోలీసులకు సమాచారం అందించింది. 
 
టిటిఈ ఈ గొడవలో తనపై నలుగురు వ్యక్తులు చేయిచేసుకున్నట్లు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments