Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకున్... డ్రగ్స్ రాయుళ్ల తాటతీయ్... శెలవు రద్దు చేసిన టి.ప్రభుత్వం

ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ శెలవుపై వెళ్లనున్నారన్న నేపధ్యంలో డ్రగ్స్ దందాపై ఆయనపై ఒత్తిడి పెరిగిందనీ, ప్రభుత్వం ఒత్తిడి కారణంగా ఆయన సెలవుపై వెళుతున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. దీనితో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం అకున్ సెలవును రద్దు చే

Webdunia
శనివారం, 15 జులై 2017 (15:14 IST)
ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ శెలవుపై వెళ్లనున్నారన్న నేపధ్యంలో డ్రగ్స్ దందాపై ఆయనపై ఒత్తిడి పెరిగిందనీ, ప్రభుత్వం ఒత్తిడి కారణంగా ఆయన సెలవుపై వెళుతున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. దీనితో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం అకున్ సెలవును రద్దు చేసింది. 
 
డ్రగ్స్ కేసు కీలక దశలో వుండటంతో ఆయన సెలవు తీసుకుంటే సంకేతాలు తేడాగా వుంటాయనీ, ఇప్పటికే ఇలాంటి ప్రచారం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నది. దీనితో అకున్ సబర్వాల్ తన సెలవును రద్దు చేసుకుని మత్తు రాయుళ్ల పని పట్టనున్నారు.
 
మరోవైపు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు పలు వ్యాపార సంస్థలకు చెందిన బడా వ్యక్తులు కూడా వున్నట్లు తెలుస్తోంది. వీరికి నోటీసులు ఇచ్చి విచారణ చేసేందుకు అకున్ రంగంలోకి దిగినట్లు చెపుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments