Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్మకొండ ఉత్సవాలకు వెళ్లనున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (11:20 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో వారిద్దరూ పోటాపోటీగా పర్యటనలు జరుపుతున్నారు. ముఖ్యంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. 
 
ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా చెంచుగూడెం పర్యటనకు వెళ్లారు. అక్కడ చెంచులతో సమావేశమైన ఆమె పలు అభివృద్ధి పనులకు శుంకుస్థాపనలు చేశారు. ఇపుడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. హన్మకొండలో జాతీయ సాంస్కృతీ ఉత్సవాలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రారంభించనున్నారు. 
 
ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర పర్యాటక శాఖామంత్రి జి.కిషన్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరుగుతాయి. ఈ సాంస్కృతీ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలతో పాటు ఆహార అలవాట్లపై ఉత్సవ నిర్వాహుకులు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments