Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్మకొండ ఉత్సవాలకు వెళ్లనున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (11:20 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో వారిద్దరూ పోటాపోటీగా పర్యటనలు జరుపుతున్నారు. ముఖ్యంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. 
 
ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా చెంచుగూడెం పర్యటనకు వెళ్లారు. అక్కడ చెంచులతో సమావేశమైన ఆమె పలు అభివృద్ధి పనులకు శుంకుస్థాపనలు చేశారు. ఇపుడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. హన్మకొండలో జాతీయ సాంస్కృతీ ఉత్సవాలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రారంభించనున్నారు. 
 
ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర పర్యాటక శాఖామంత్రి జి.కిషన్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరుగుతాయి. ఈ సాంస్కృతీ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలతో పాటు ఆహార అలవాట్లపై ఉత్సవ నిర్వాహుకులు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తె న్యూడ్ ఫోటోలు అడిగారు: నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన

ముగిసిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నిశ్చితార్థం

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments