Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్మకొండ ఉత్సవాలకు వెళ్లనున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (11:20 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో వారిద్దరూ పోటాపోటీగా పర్యటనలు జరుపుతున్నారు. ముఖ్యంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. 
 
ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా చెంచుగూడెం పర్యటనకు వెళ్లారు. అక్కడ చెంచులతో సమావేశమైన ఆమె పలు అభివృద్ధి పనులకు శుంకుస్థాపనలు చేశారు. ఇపుడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. హన్మకొండలో జాతీయ సాంస్కృతీ ఉత్సవాలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రారంభించనున్నారు. 
 
ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర పర్యాటక శాఖామంత్రి జి.కిషన్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరుగుతాయి. ఈ సాంస్కృతీ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలతో పాటు ఆహార అలవాట్లపై ఉత్సవ నిర్వాహుకులు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments