Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ తొలి స్పీకర్‌పై అభిమానం ఇలా కూడా ఉంటుందా?

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (22:03 IST)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో ఏడెలి మల్లారెడ్డి అనే ఓ రైతు తెలంగాణ ఉద్యమం నుండి సిరికొండ మధుసూదనాచారి అనుచరుడుగా ఉంటూ టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూపాలపల్లి నియోజకవర్గం నుండి గెలిచిన సిరికొండ మధుసూదనాచారిని శాసనసభాపతి పదవి కట్టబెట్టారు సీఎం కేసీఆర్. ఆ నియోజకవర్గంలో మధుసూదనాచారి అభిమానులందరూ మదన్న అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే మల్లారెడ్డి మాత్రం మదన్న మీద ఉన్న అభిమానంతో తన ఇంట్లో పెంచుకునే కోడిపుంజుకు మదన్న అని పేరు పెట్టు కున్నాడు.
 
మల్లారెడ్డి దగ్గిర సుమారుగా 40 కోళ్లు ఉన్నాయి. సిరికొండ మదన్న వస్తున్నాడు ఓహో.. అని మల్లారెడ్డి పిలవగానే కోళ్లు అన్నీ మల్లారెడ్డి వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. చుట్టుపక్కల గ్రామ ప్రజలు అంతా ఈ వింతను చూసి ఇదేం అభిమానం రా బాబూ అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments