నిజామాబాద్‌లో రెచ్చిపోయిన దొంగల ముఠా - పెట్రోల్ బంకు సిబ్బందిపై దాడి

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (14:20 IST)
నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. 10 మంది ముఠా సభ్యులు పెట్రోల్ బంకుపై దాడి చేసి నగదు దోచుకెళ్లారు. జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ధర్పల్లి మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఈ దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. సిబ్బందిపై రాళ్లతో దాడి చేసి క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.40 వేల నగదును దోచుకెళ్లింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి హూటాహుటిన చేరుకుని ఆ పరిసరాలను పరిశీలించారు. అలాగే, కేసు నమోదు చేసిన  పోలీసులు.. పెట్రోల్ బంకులో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments