Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్‌లో రెచ్చిపోయిన దొంగల ముఠా - పెట్రోల్ బంకు సిబ్బందిపై దాడి

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (14:20 IST)
నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. 10 మంది ముఠా సభ్యులు పెట్రోల్ బంకుపై దాడి చేసి నగదు దోచుకెళ్లారు. జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ధర్పల్లి మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఈ దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. సిబ్బందిపై రాళ్లతో దాడి చేసి క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.40 వేల నగదును దోచుకెళ్లింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి హూటాహుటిన చేరుకుని ఆ పరిసరాలను పరిశీలించారు. అలాగే, కేసు నమోదు చేసిన  పోలీసులు.. పెట్రోల్ బంకులో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments