Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్‌లో రెచ్చిపోయిన దొంగల ముఠా - పెట్రోల్ బంకు సిబ్బందిపై దాడి

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (14:20 IST)
నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. 10 మంది ముఠా సభ్యులు పెట్రోల్ బంకుపై దాడి చేసి నగదు దోచుకెళ్లారు. జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ధర్పల్లి మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఈ దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. సిబ్బందిపై రాళ్లతో దాడి చేసి క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.40 వేల నగదును దోచుకెళ్లింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి హూటాహుటిన చేరుకుని ఆ పరిసరాలను పరిశీలించారు. అలాగే, కేసు నమోదు చేసిన  పోలీసులు.. పెట్రోల్ బంకులో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments