దారుణం... లిఫ్టులో ఇరుక్కుపోయి పనిమనిషి మృతి

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (15:39 IST)
లిఫ్టులో ఇరుక్కుని ఓ పనిమనిషి మృతి చెందిన ఘటన హైదరాబాదులోని షేక్ పేటలో చోటుచేసుకుంది. ఆమె వేకువ జామున లేచి ఇళ్లలో పనిచేసేందుకు వస్తుంటుంది. అలాగే శనివారం తెల్లవారు జామున లేచి షేక్ పేటలో వున్న అపార్టుమెంటుకు వచ్చింది.

 
అక్కడ లిఫ్ట్ ఎక్కింది. ఐతే అది మధ్యలోనే ఆగిపోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై అందులోనే ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో అంతా నిద్రలో వుండటంతో ఆమెను ఎవరూ గమనించలేకపోయారు. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments