Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం... లిఫ్టులో ఇరుక్కుపోయి పనిమనిషి మృతి

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (15:39 IST)
లిఫ్టులో ఇరుక్కుని ఓ పనిమనిషి మృతి చెందిన ఘటన హైదరాబాదులోని షేక్ పేటలో చోటుచేసుకుంది. ఆమె వేకువ జామున లేచి ఇళ్లలో పనిచేసేందుకు వస్తుంటుంది. అలాగే శనివారం తెల్లవారు జామున లేచి షేక్ పేటలో వున్న అపార్టుమెంటుకు వచ్చింది.

 
అక్కడ లిఫ్ట్ ఎక్కింది. ఐతే అది మధ్యలోనే ఆగిపోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై అందులోనే ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో అంతా నిద్రలో వుండటంతో ఆమెను ఎవరూ గమనించలేకపోయారు. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments